Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ కేంద్రమంత్రి జైశంకర్తో భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్రమంత్రికి వివరించనున్నారు. కాగా వీరి ఇరువురి భేటీపై కాసేపట్లో స్పష్టత రానుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆకస్మిక పర్యటన వెనుక గల కారణం ఏమిటని అందరిలో ఆసక్తి నెలకొంది.
ఉదయం మారితే జీవితం మారుతుంది… వందలాది మహిళలకు కొత్త దిశ చూపుతున్న “బ్రహ్మ ముహూర్త హబ్” వ్యవస్థాపకురాలు సుమిత్ర కుంచే.
ప్రత్యేక కథనం "ఒక ప్రశాంతమైన తల్లి... ఒక ఆనందకరమైన కుటుంబానికి మాత్రమే కాదు, ఒక బలమైన భవిష్యత్తుకు కూడా పునాది వేస్తుంది. అలాంటి కుటుంబాలే మార్పుకు, మానవత్వానికి,...







