ఈసిఎల్, హైదరాబాద్ కు చెందిన పాకనాటి రామానంద్ మనేష్, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారు ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్ ను విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న T-Hub, హైదరాబాద్లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండ గారు, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని పాకనాటి రామానంద్ మనేష్ కు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.
పాకనాటి రామానంద్ మనేష్ మాట్లాడుతూ,
“ఈ తెలుగు AI బూట్ క్యాంప్ ద్వారా నాకు అద్భుతమైన అనుభవం పొందా, నా అంచనాలను మించిన సాంకేతికతలను, సులభమైన టూల్స్ను నేర్చుకున్నాను. కేవలం కొద్దిపాటి సమయం మరియు తక్కువ ఖర్చులో నేను చాలా విలువైన అవగాహనను పొందాను.” అని అన్నారు. వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.