నంద్యాలకు చెందిన వ్యవసాయ రంగంలో ఏరియా సేల్స్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న పట్నం మోహన్ కుమార్, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న T-Hub, హైదరాబాద్ లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండా, BNS శ్రీనివాస్ పాల్గొని పట్నం మోహన్ కుమార్ కు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.
ఈ సందర్భంగా పట్నం మోహన్ కుమార్ మాట్లాడుతూ,
“తెలుగు AI బూట్ క్యాంప్ నాకు కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించింది. AI టూల్స్ నేర్చుకోవడం వల్ల వ్యవసాయ రంగంలో నా ప్రొఫెషనల్ కెరీర్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునే అవకాశం ఏర్పడింది. ఇంత విలువైన శిక్షణ ఇచ్చిన గ్రోత్ క్లబ్ టీమ్కు, ప్రత్యేకంగా మెంటర్ నికీలు గుండా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు!” అని అన్నారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.