కడప, ఆంధ్రప్రదేశ్కు చెందిన BBA 2nd ఇయర్ విద్యార్థిని ఎస్. తస్నీం ఫిర్డోస్, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న T-Hub, హైదరాబాద్లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండ, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని ఎస్. తస్నీం ఫిర్డోస్ కు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.
ఎస్. తస్నీం ఫిర్డోస్ మాట్లాడుతూ,
*”తెలుగు AI బూట్ క్యాంప్లో పాల్గొనడం ఒక అద్భుతమైన అనుభవం. ఇది నా అపేక్షలకు మించిన గొప్ప అనుభూతిని ఇచ్చింది.
ఇందులో నేను నెట్వర్క్ విస్తరించుకోవడం, నిపుణుల వద్ద నుండి కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా విశేషమైన మార్గదర్శనం పొందాను. ఈ దశలో ఇంతటి మోటివేషన్, ఎనర్జీ, ప్రోత్సాహం పొందడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది” అని అన్నారు.