Revanth Reddy: సీఎం రేవంత్తో తమిళనాడు నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తమిళ మంత్రి నెహ్రు, ఎంపీ ఇళంగో, పలువురు నేతలు పాల్గొన్నారు. 22న చెన్నైలో జరిగే జేఏసీ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. డీలిమిటేషన్తో దక్షిణాదిలో జరిగే నష్టంపై చర్చించారు. అయితే డీలిమిటేషన్పై కచ్చితంగా చర్చ జరగాలన్నారు సీఎం రేవంత్. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగబోతోందన్నారు సీఎం రేవంత్.
తెలంగాణ లోక్ భవన్లో గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి సమక్షంలో అక్షయ విద్య ఫౌండేషన్ విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి గస్ట్ గా హాజరైన పటాన్చెరు, శ్రీ సాయి గణేష్ కాలనీకి చెందిన వే టూ ఎక్స్పెర్ట్స్ ఫౌండర్ కొడాలి సునీల్ గారు, అక్షయ విద్య...







