Revanth Reddy: సీఎం రేవంత్తో తమిళనాడు నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తమిళ మంత్రి నెహ్రు, ఎంపీ ఇళంగో, పలువురు నేతలు పాల్గొన్నారు. 22న చెన్నైలో జరిగే జేఏసీ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. డీలిమిటేషన్తో దక్షిణాదిలో జరిగే నష్టంపై చర్చించారు. అయితే డీలిమిటేషన్పై కచ్చితంగా చర్చ జరగాలన్నారు సీఎం రేవంత్. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగబోతోందన్నారు సీఎం రేవంత్.
T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
జోగులాంబ గద్వాల్ జిల్లా, గట్టు మండలం, తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన మోటివేషనల్ స్పీకర్, ఎంట్రప్రెన్యూర్ మరియు రియల్ వర్సిటీ ఫౌండర్ ఇల్లూరు ఉరుకుందు శెట్టి, ప్రఖ్యాత AI...