Revanth Reddy: సీఎం రేవంత్తో తమిళనాడు నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తమిళ మంత్రి నెహ్రు, ఎంపీ ఇళంగో, పలువురు నేతలు పాల్గొన్నారు. 22న చెన్నైలో జరిగే జేఏసీ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. డీలిమిటేషన్తో దక్షిణాదిలో జరిగే నష్టంపై చర్చించారు. అయితే డీలిమిటేషన్పై కచ్చితంగా చర్చ జరగాలన్నారు సీఎం రేవంత్. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగబోతోందన్నారు సీఎం రేవంత్.
టి-హబ్ లో ఘనంగా ముగిసిన యోగాసింధూర్ విజయోత్సవ సభ
జూన్ 22, 2025 – అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష మందికి పైగా ప్రజలు భాగస్వామ్యం చేసిన “యోగసింధూర్ – ఆరోగ్య భారత్ ఉద్యమం” విజయవంతంగా...