Revanth Reddy: సీఎం రేవంత్తో తమిళనాడు నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తమిళ మంత్రి నెహ్రు, ఎంపీ ఇళంగో, పలువురు నేతలు పాల్గొన్నారు. 22న చెన్నైలో జరిగే జేఏసీ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. డీలిమిటేషన్తో దక్షిణాదిలో జరిగే నష్టంపై చర్చించారు. అయితే డీలిమిటేషన్పై కచ్చితంగా చర్చ జరగాలన్నారు సీఎం రేవంత్. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగబోతోందన్నారు సీఎం రేవంత్.
వెంకటపతి బి ఎమ్: క్రిప్టో నిపుణుడు, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త
బెంగళూరు: డిజిటల్ వ్యవస్థాపకత మరియు ఆర్థిక పరివర్తన రంగంలో వెంకటపతి బి ఎమ్ ఒక దూరదృష్టి గల నాయకుడు, క్రిప్టో నిపుణుడు, అభిరుచితో నడిచే వ్యాపారవేత్తగా గుర్తింపు...