కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేష్ కు చెందిన ముఖ కాలిగ్రఫీ ట్రైనర్ అయిన వి. రమేష్ బాబు, ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న, హైదరాబాద్లోని T-Hubలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వర్ రావు, నికీలు గుండ, అభిషేక్ బొడ్డు, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని రమేష్ బాబు కి పట్టా అందజేశారు.
ఈ 21-రోజుల బూట్ క్యాంప్లో AI టూల్స్, వ్యాపార అభివృద్ధి, క్రియేటివ్ డిజైన్, వెబ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ వంటి అంశాల్లో లోతుగా శిక్షణ పొందారు.
AI బూట్ క్యాంప్ అనుభవాన్ని పంచుకుంటూ రమేష్ బాబు మాట్లాడుతూ,
“నికీల్ సర్ బోధన మా జీవితాల్లో కొత్త మార్గాలు చూపించింది. AI టూల్స్ను నేర్చుకోవడంతో పాటు, వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో, డిజిటల్ మార్కెట్లో ఎలా ఎదగాలో స్పష్టమైన అవగాహన వచ్చింది. ఈ శిక్షణ నాకు ప్రొఫెషనల్ ప్రగతికి ఎంతో ఉపయోగపడింది.” అని పేర్కొన్నారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1న ప్రారంభంకానుంది.