Chhattisgarh: ఛత్తీస్గఢ్లో వింత వ్యాధి కలకలం రేగింది. ఈ మాయదారి రోగంతో ఏకంగా 13 మంది చనిపోయారు. దీంతో 80మంది రక్త నమూనాలు సేకరించారు వైద్యులు. సుక్మా జిల్లా దానికొడ్తాలో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దానికొడ్తా గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మాయదారి రోగంపై ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.
అహ్మదాబాద్లో విమాన ప్రమాదం: అగ్నికుండం నుంచి నడుచుకుంటూ వచ్చిన మృత్యుంజయుడు!
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆకాశం నుంచి మంటలు చిమ్ముతూ పడిపోయిన ఆ విమానం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది....