Chhattisgarh: ఛత్తీస్గఢ్లో వింత వ్యాధి కలకలం రేగింది. ఈ మాయదారి రోగంతో ఏకంగా 13 మంది చనిపోయారు. దీంతో 80మంది రక్త నమూనాలు సేకరించారు వైద్యులు. సుక్మా జిల్లా దానికొడ్తాలో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దానికొడ్తా గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మాయదారి రోగంపై ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.
ఉత్తరకాశిలో రీల్స్ కోసం ప్రాణాలు కోల్పోయిన యువతి – గంగలో కొట్టుకుపోయిన దారుణ ఘటన
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశిలో ఓ యువతి సోషల్ మీడియా రీల్స్ కోసం ప్రాణాలు వదిలేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. మణికర్ణికా ఘాట్ వద్ద గంగా నదిలో రీల్ వీడియో...